కోనసేమలో వైసీపి గాలి ...
వైసీపి ,టిడిపి కూటమి కి వచ్చే సీట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది.పలు సర్వేలు భిన్నమైన లెక్కలు చెబుతున్న కోనసీమ అంతా వైసీపి గాలి వీస్తుందని చెప్పవచ్చు .అయితే టిడిపి నేతలు ,జనసేన నేతలు మరియు కార్యకర్తలు తమకు తెలిసిన వారికి పోన్ చేసి గ్రామాల వారిగా లెక్కలు సేకరిస్తుంటే ఆ పార్టీ నేతలకే భయం కల్గిస్తున్నాయి.ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్ధులు ప్రకటించాయి .కోనసీమ వ్యాప్తంగా కూటమి సంబంధించిన అభ్యర్ధుల ఎంపిక రచ్చకు దారి తీసింది .లోకేష్ అరకొర నిర్ణయాల వల్లే కోనసీమలో టిడిపి కూటమి బలై పోయందని ఆ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు . నారా లోకేష్.. అభ్యర్ధుల ఎంపిక తెలిసి చేసారో ,, తెలియక చేసారో తెలియట్లేదు గానీ..పి.గన్నవరం అభ్యర్ధి ఎంపిక లో మొదలైన రచ్చ కోనసీమలో పార్టీ క్యాడర్ను మాత్రం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందనేది వాస్తవం. రెండు నెలల క్రితం నాటి సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో టిడిపి కూటమిలో కలవరం మొదలైంది .కోనసీమలో వైసేపి కి- 5,టిడిపికి -1 ,జనసేన కి -1వస్తాయని లెక్కలు వేస్తున్నారు .అమలాపురం ,పి.గన్నవరం ,ముమ్మిడివరం ,రామచంద్రాపురం ,మండపేట లో ఏ లెక్క ప్రకారం వేసుకున్న వైసీపి కి వస్తాయని ,మిగతా రెండు చోట్ల టిడిపి కూటమి దక్కించుకుంటుందని అంచనాలు వేస్తున్నారు .దీంతో వైసేపి గాలికి టిడిపి కూటమి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి
What's Your Reaction?